Monday 29 October 2012

circular

 

 

సాయి సౌధ అపార్ట్ మెంటు  వెల్ఫేర్  అసోసియేషన్ 

విశాఖపట్నం-13

30/10/2012                            సర్కులర్                                      

_______________________________________________________


సాయి సౌద అపార్ట్ మెంటులో నివసిస్తున్న అందరిని    నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. ఈ మధ్య నీటికొరకు పడ్డ ఇబ్బంది అందరికి తెలిసినదే రోజుకు రెండు టాంకుల నీరు కొన్నా ఏ మూలకు మనకు సరిపోలేదు.ఒక్క టాంకు ఖరీదు 900 రూపాయలు..కాబట్టి నీరు ఏంత ఖరీదో అందరికీ తెలిసి వుండాలి. అందువలన దయచేసి టాపులు ఏమైనా లీకులు వగైరా వుంటే రిపేరు చేయించుకోవలసిందిగా మరియు నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. అన్దరూ ఈ విషయములో సహకరించవలసినదిగా  అర్ధించుచున్నాము. రాబోయేది ఎండా కాలం భూమిలో వున్న  జలం ఎంతవరకు సరిపడుతుందో చెప్పలేము..మోటారు వేసినప్పుడే మంచి నీరు పట్టుకోవలసినదిగా కోరడమయినది.    

                                                                                         
                                                                                                           ప్రెసిడెంటు 
                                                                          సాయి సౌధ అపార్ట్ మెంటు  వెల్ఫేర్  అసోసియేషన్

No comments:

Post a Comment