సాయి సౌధ అపార్ట్ మెంటు వెల్ఫేర్ అసోసియేషన్
విశాఖపట్నం-13
30/10/2012 సర్కులర్
_______________________________________________________
సాయి సౌద అపార్ట్ మెంటులో నివసిస్తున్న అందరిని నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. ఈ మధ్య నీటికొరకు పడ్డ ఇబ్బంది అందరికి తెలిసినదే రోజుకు రెండు టాంకుల నీరు కొన్నా ఏ మూలకు మనకు సరిపోలేదు.ఒక్క టాంకు ఖరీదు 900 రూపాయలు..కాబట్టి నీరు ఏంత ఖరీదో అందరికీ తెలిసి వుండాలి. అందువలన దయచేసి టాపులు ఏమైనా లీకులు వగైరా వుంటే రిపేరు చేయించుకోవలసిందిగా మరియు నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. అన్దరూ ఈ విషయములో సహకరించవలసినదిగా అర్ధించుచున్నాము. రాబోయేది ఎండా కాలం భూమిలో వున్న జలం ఎంతవరకు సరిపడుతుందో చెప్పలేము..మోటారు వేసినప్పుడే మంచి నీరు పట్టుకోవలసినదిగా కోరడమయినది.
ప్రెసిడెంటు
సాయి సౌధ అపార్ట్ మెంటు వెల్ఫేర్ అసోసియేషన్
No comments:
Post a Comment